JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు 9 గ్రామాల్లోని 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 10 గ్రామాల్లోని 93 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.