VSP: విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీప
NGKL: కుమ్మెర గ్రామానికి చెందిన బాధితులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నాయకులు పరామర్శించి అండగా మేము ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా నాగం కుమారస్వామి మాట్లాడుతూ.. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం
PLD: మండల కేంద్రమైన ఈపూరులో బోటి మీద కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవంలో కార్యక్రమంలో ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్, MLA జీవి ఆంజనేయులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని పంపిణీ
SS: పుట్టపర్తిలో రెవెన్యూ, పోలీస్ జట్ల మధ్య ఆదివారం 20 ఓవర్ల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. మొదట పోలీస్ జట్టు 120 పరుగులు చేయగా, ఎస్పీ సతీష్ కుమార్ 40 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రెవెన్యూ జట్టు 18.1 ఓవర్లలోనే విజయం సాధించ
ELR: ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాలయాలు, ఇతర కార్యక్రమాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని నిడమర్రు ఎస్సై రమేశ్ స్పష్టం చేశారు. పెద నిండ్రకొలనులో జరిగే శ్రీ భీమేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో, ముఖ్యంగా భీమగుండం చెరువు వద్ద నిర్వహించే తెప్పోత్సవ
WGL: సంగెం మండలం తిమ్మాపురంలో దాసరి కట్టయ్య అప్పు భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకున్న కట్టయ్యపై వాయిదాల కోసం ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించి
PLD: మాచర్ల పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం పరిశీలించనున్నట్లు కమిషనర్ వేణుబాబు ఆదివారం తెలిపారు. 8, 9, 10, 11 వార్డులలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్
VKB: దేశంలో సుస్థిరమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఎ
SRD: పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం పాలీసెట్ (POLYCET) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ జానకి సూచించారు. ప్రవేశ పరీక్ష మే 13న నిర్వ
GNTR: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామని, మరుసటి రోజు బుధవారం ఉదయం సంప్రోక్షణ అనం