KDP: పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలోని శ్రీ మాధవరాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట కృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లాళ్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు
అమెరికాతో చర్చించేదిలేదన్న ఇరాన్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై దాడులను మరింత పెంచుతామని తేల్చి చెప్పారు. ఇరాన్ నౌకా దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశామని వెల్లడించారు. చమురు ధరలు పెరిగినా మళ్లీ తగ్గుతాయని తెలిపారు. తాము చేసే ప
KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.179.12 కోట్ల చెక్కును ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీడీవో నూర్జహాన్ అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చ
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందడుగు వేస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. వేద
TPT: ఏపీ హంస ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో మరింత రాణించాలని పేర్కొన్నారు. విద్యతోనే మహిళల సాధికారత సాధ
NDL: నందికొట్కూరు పట్టణoలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవాళ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయసూర్య హాజరై, ఐదుగురు ఉత్తమ ఎంట్రప్రిన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. స్త్రీ నిధి CIF నుంచి 25,889 సంఘ సభ్యులకు రూ.266.85.00.000 మెగా చెక
TPT: సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని YCP సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ శేఖర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అంబేద్కర్ భారతీయులందరికీ రాజ్యాంగం అందించిన మహనీయుడని పేర్కొ
NRML: జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరిసర ప్రాంతంలో ఆదిమానవులు ఉపయోగించిన మెగాలిథిక్ మైక్రోలిథ్స్ టూల్స్ పరిశ్రమ ఆనవాళ్లు నేడు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. రాతి పరుపులప
KDP: వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపసువుల గ్రామ ప్రధాన రహదారిలోని రోడ్డు వద్ద వాహనాల తనిఖీని నిర్వహించారు. వాహనదారుడికి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ వాహనానిక