ATP: జిల్లాలో మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల కోసం 143 కేంద్రాలను సిద్ధం చేశారు. 31,972 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్ విధానం ద్వారా 370 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులను నియమించింది. అలా
BHNG: యాదగిరిగుట్ట కొండ గుహాలో వెలిసిన భక్తజన బాంధవుడు యాదగిరీశుడి కల్యాణమహోత్సవ పర్వాలు బుధవారం రాత్రి 10:10 గంటలకు కన్నులపండగగా జరిగింది. స్వయంభూ ప్రధానాలయ ఉత్తర మాడ వీధుల్లో నెలకొల్పిన ప్రత్యేక కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్య
MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:00 గంటలకు నూతన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీస
కరీంనగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు-2)కు తగిన భవనం అవసరమని జిల్లా మైనారిటీ అధికారి వీ. జగదీశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. KNR బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో, సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో G+3 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తు
AP: కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 22 గదులకు మంటలు వ్యాపించడంతో ఒకరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో లాడ్జ
SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బుధవారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మంత్రిని కలిసి వి
KRNL: పన్నుల చెల్లింపులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల కోసం నగరంలో ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవి
కృష్ణా: మొవ్వ మండలంలోని ZPH పాఠశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్ఐ సి.హెచ్. సురేశ్ వివరించారు. యువత చెడు అలవాట
NGKL: జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి మరణించిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ కె.రవికుమార్ విచారణ చేపట్టారు. మృతికి దారితీసిన పూర్వాపరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ విచారణల
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడతాయని