ADB: సాత్నాలలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును సర్పంచ్ ఆత్రంనగేష్ కోరారు. ఈ విషయమై శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు, డ్రైనేజ్, పొ
KDP: ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వీ.ఎస్. దేవ ప్రసాద్ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన క్రమశిక్షణతో కూడిన సేవలు చిరస్మరణీయమని ఎస
HNK: కేయూ ఇంజినీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో VBYP 2026 హనుమకొండ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఈ పోటీలు మార్చి 2
W.G: తణుకు సబ్ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి డీ.సత్యవతి శనివారం సందర్శించారు. సబ్జైలులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగి ఉండాలని, ఎవరికైనా న్యాయవాది
MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధి
KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం
SRPT: హుజూర్ నగర్లో విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ బాజీ ఉల్లా టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆధునిక యంత్రాలు, శిక
NRML: పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న రాథోడ్ భీమ్ రావ్(ASI),ఎండి అబ్దుల్ రౌఫ్(ASI), ముంతాజ్ ఖాన్(ARHC), ఎం.డి.ఇంతియాజ్( Sr.Asst)లనుజిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘనంగా సన్మానించారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడుతూ
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJP పార్టీలో చేరిక, అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలక
CTR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం అలవార్చుకోవాలని ఏంఈవో హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. శనివారం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్