WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJP పార్టీలో చేరిక, అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రామాలు అభివృద్ధి బీజేపీ పార్టీతో సాధ్యమని అన్నారు.