MBNR: ఉమ్మడి జిల్లాలో సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త కలెక్టర్లు అడుగులు వేయబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న అక్రమ వ్యాపారాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో
PLD: నరసరావుపేట కలెక్టరేట్లోని PGRS హల్ నందు ప్రజా సమస్యల పరిస్కార వేదిక సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకర
ప్రకాశం: కంభంలోని పలు కిరాణా దుకాణాలను సోమవారం ఎస్సై శివకృష్ణ రెడ్డి పరిశీలించారు. గతంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు చేసిన దుకాణాలపై దృష్టి సారించారు. దుకాణాల యజమానులకు చట్టపరమైన నిబంధనలు వివరించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేపడ
BDK: సమాజంలో సంబంధంలేని రోగాలు వస్తున్న సందర్భంగా ప్రజలు రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం వైద్య అధికారి పి. రవితేజ అన్నారు. సోమవారం సమత్ మోతె పంచాయితి గొల్లగూడెం పాఠశాలలో టీబీ, ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగాల పట
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐడీఓసీ)లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. విభిన్న శాఖలకు చెందిన అధికారులు
NRPT: మక్తల్ 16వ వార్డు మినీ గ్రౌండ్లోని ట్రాన్స్ఫార్మర్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఒక కార్యక్రమం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దీన్ని వారం రోజులు అయిన తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం కంచె లేదా హెచ్చరిక బోర్డు ల
ASR: రాజవొమ్మంగిలో అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా రాజవొమ్మంగి, జడ్డంగి సెంటర్లలో పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళల హక్కులు, భద్రత, బాల్యవివాహాల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన కల్
కోనసీమ: అమలాపురంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమానికి 200 అర్జీలు వచ్చాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన
ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను DGGI అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. రూ.13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు తేలింది. ఫినో బ్యాంక్ రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం. విచార
NGKL: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి రంగా చారి తెలిపారు. మార్చి 3 ఉదయం 8 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి మార్చి 4 ఉదయం 6 గంటలకు సం