BDK: సమాజంలో సంబంధంలేని రోగాలు వస్తున్న సందర్భంగా ప్రజలు రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం వైద్య అధికారి పి. రవితేజ అన్నారు. సోమవారం సమత్ మోతె పంచాయితి గొల్లగూడెం పాఠశాలలో టీబీ, ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగాల పట్ల ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని అన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు