KRNL: మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైసీపీ నేత జోగి రమేశ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. అన్యాయంగా కేసులు నమోదు చేయడం, ఇంటిపై దా
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) గ్రీన్ కెమికల్ విభాగంలో 4 సీనియర్ మేనేజర్, 4 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కెమికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, పని అనుభవం గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
CTR: చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ మనోహరన్ హఠాన్మరణం చెందారు. విధులకు వెళ్తూ దారిలో ఆయన కళ్లు తిరిగి కిందపడిపోయారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి తిరుపతి రూయాకు తరలించార
TG: బాచుపల్లి ప్రగతినగర్ అగ్నిప్రమాదంలో స్థానిక యువత, ప్రజలు తమ ఉదారతను చాటుకున్నారు. మంటలు వ్యాపిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి, ఫర్నీచర్ సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ సోఫా సెట్లు, కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుళ్లను మోసుకెళ్లి
W.G: కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటుపల్లి రామభాస్కరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు మంగళవారం తెలిపారు. వారతిప్ప గ్రామంలో మురుగు కాలువ గట్టుపై పాక వేసుకుని నివసిస్తున్
NDL: చంద్రగ్రహణం వీడడంతో నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చ
మేకను దొంగిలించారన్న ఆరోపణలతో ఇద్దరు విద్యార్థులను తాడుతో కట్టేసి కొట్టడంతో ఒకరు మృతిచెందారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. సంబిత్, మరో బాలుడు కలిసి మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇందకోలి గ్రామంలో వారిద్దరినీ
ADB: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ నోడల్ వ
PLD: కారంపూడి మండలం పెదకోదమగుండ్లలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల వికలాంగుడిగా మారిన వర్ల సాగర్ బాబు, న్యాయం కోసం గత 172 రోజులుగా పోరాడుతున్నాడు. తనను ఆదుకోవాల్సింది పోయి, ప్రమాదంతో తమకు సంబంధం లేదని రాతపూర్వకంగా రాసివ్వాలని అధికారులు ఒత్తిడి