SRD: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం పోతిరెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల జీతాలు
KDP: కాశినాయన మండలం గంగనపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్పై (24) దండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆది
TPT: రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను నిన్న సత్యవేడు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిరుపేదలకు రూ.400 సభ్యత్వ రుసుమును తామే భరిస్తామని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి
కృష్ణా: వేట్లపాలెం ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని ఆదివారం స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక
NLR: కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఆదివారం డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంతో పాటు పొన్నలూర
ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణంలో ఈవారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ. 3.83 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ. 2.40 లక్షలు, ఆదివా
VZM: స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు ఆదివారం TDP జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికీ కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఆయా ప్రాంతాల్లో ప
కోనసీమ: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఆదివారం రామచంద్రపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టింది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో అనుమతులు పొంది నిర్వహిస్తున్న ఈ కేంద్రాలను మూసివేయాలని సంయు
NDL: ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి శ్రీశైలానికి పాదయాత్రకు అనుమతి ఉందని ఈవో ఎం. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. వెంకటాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉత్సవాలు మార్