WGL: గీసుకొం(M)కొమ్మాల జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం నర్సంపేట మీదుగా వెళ్లే ప్రతి బస్సును కొమ్మాల వద్ద నిలపనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. జాతర రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రవాణా ఇబ్బందులు తలె
విండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయిర్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. T20 WC ఒకే ఎడిషన్లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే టోర్నీలో 18 సిక్సర్లు కొట్టిన పాక్ ప్లేయర్ షాహిబ్దాదా ఫర్హాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీ ప్రారంభా
శ్రీకాకుళం ఆక్స్ ఫర్డ్ స్కూల్కు చెందిన 18 మంది విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ఒలింపియాడ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. సైన్స్ డే సందర్భంగా ఏసీబీ ఇన్స్పెక్టర్ కె. భాస్కరరావు ఈ విద్యార్థులకు
VKB: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిర్వహించారు. సిద్ధులూరు, జైద్పల్లి, కేరెల్లి గ్రామాల్లో రైతులను కలిసి కేంద్రం అనుసరిస్తున్న తీరుపై SKM రాష్ట్ర కన్వీనర్
AP: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నేలపాడులో వివిధ నిర్మాణాలను పరిశీలించిన ఆయన నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని చేయకపోతే
MDCL: సికింద్రాబాద్, సిద్దిపేట DEMU ట్రైన్ 77655 మేడ్చల్ స్టేషన్ వద్ద గంటకు పైగా నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం రోజువారీగా జరుగుతుండటంతో చాలా ఇబ్బంది ఏర్పడుతుందని, పైగా రైల్లో పరిశుభ్రత కూడా దారుణం
JGL : చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న (మంగళవారం) బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయం మూసివేస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 9గం.లకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం బుధవా
TG: రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 4న స్పీకర్ విచారణ జరపనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై BRS ఎమ్మెల్యేలు వివేకానంద్, కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ విచారించనున్నారు. పార్టీ మారిన వీరిపై చర్యలు తీస
తిరుపతిలో సోమవారం ఉదయం వాకర్స్ ఆందోళనకు దిగారు. నగరవనం (దివ్యారామం) లోకి డబ్బులు చెల్లిస్తేనే ఎంట్రీ ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో వాకర్ను అడ్డుకున్నారు. దీంతో అందరూ కలిసి కపిలతీర్థం-అలిపిరి రోడ్డుపై ఆందోళనకు దిగారు. కిల