VKB: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిర్వహించారు. సిద్ధులూరు, జైద్పల్లి, కేరెల్లి గ్రామాల్లో రైతులను కలిసి కేంద్రం అనుసరిస్తున్న తీరుపై SKM రాష్ట్ర కన్వీనర్లు టీ.సాగర్, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.