KRNL: ఆలూరు పరిధిలో హత్య, దొంగతనాల కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన ఎస్సై మన్మధ విజయ్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం అభినందించారు. విధుల్లో అంకితాభావం ప్రదర్శించినందుకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. తోటి పో
KMM: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి వారికి తక్షణమే న్యాయం చేయాలని వినతిపత
JGL: జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి1న ఉదయం 10-1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ
ADB: కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన ఆయనకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంద
కృష్ణా: మచిలీపట్నంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ నివాసంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని మచిలీపట్నం కార్పొరేషన్ కౌన్సి
BPT: చీరాల తుఫాను వల్ల నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని MLA కొండయ్య అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు చోట్ల గండ్లు పడ్డాయని, ప్రస్తుతం తాత్కాలిక కల్వర్టులతో నెట్టుకొస్తున్నామని తెలిపారు. శాశ్వత కల్వర్టుల నిర్
ప్రకాశం: పామూరు పట్టణ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా యాట వీరస్వామిను వైసీపీ అధిష్టానం నియమించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్కు, కృతజ్ఞతలు తెలిపారు. వీరాస్వామి మాట్లాడుతూ.. రాబోయ
SDPT: అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట నుంచి చిన్నగుడిపాడు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. చేతికందే ఎత్తులో తీగలు వేలాడుతుండటంతో స్థానికులు కర్రను స్తంభంగా ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఆపుతున్నారు. పగలు, రాత్రి రైతులు, ప్రయాణిక
AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో లడ్డూపై లఘు చర్చలో గందరగోళం ఏర్పడింది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ స్టేట్మెంట్కు సిద్ధమయ్యారు. దీనిపై ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. లఘుచర్చలో ప్రతిపక్షానికి మొదట అవకాశమని
రాష్ట్రం పేరు మార్చడం అనేది కేవలం కాగితపు పని కాదు. దీనికి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుంది. రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రభుత్వ భవనాల బోర్డులు మార్చడానికి ఈ భారీ నిధులు అవసరం. తాజాగా కేరళ పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తె