KRNL: ఆలూరు పరిధిలో హత్య, దొంగతనాల కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన ఎస్సై మన్మధ విజయ్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం అభినందించారు. విధుల్లో అంకితాభావం ప్రదర్శించినందుకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. తోటి పోలీసు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.