SRCL: సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారక రామ్ నగర్ కాలనీకి చెందిన కడవేరు కనకవ్వ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య
విశాఖ: వృత్తిపరమైన నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగా విశాఖ ఏఎన్ఐ ప్రతినిధి బి. శివరామకృష్ణను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇకపై రక్షణ శాఖ అధికారిక కార్యక్రమాలకు అనుమతించబోమని డిఫెన్స్ పీఆర్ఓ కమాండర్ సుజిత్ రెడ్డి స్
కడప: ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా జడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జడ్పీసీఈవో ఓబులమ్మ తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, జడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులు హాజరు కావాలని కోరారు. అధికారులు శాఖాపరమై
అన్నమయ్య: వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన బి.కొత్తకోట మండలంలో విషాదం నింపింది. గట్టు గ్రామానికి చెందిన బాబు (60) సోమవారం తన పొలంలో కూరగాయల పంటలో కలుపు తీస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వె
SRCL: గ్రామ అభివృద్ధిలో ఎన్నారైల సేవలు అభినందనీయమని వేములవాడ ఐఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఎన్నారైల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద
చిత్తూరు: వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లి పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం భారీ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. వెదురుకుప్పం నుంచి పళ్లిపట్టుకు భారీ కలప లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ స్పీడ్ బ్రేకును దాటేసమయ
చిత్తూరు: వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లి పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం భారీ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. వెదురుకుప్పం నుంచి పళ్లిపట్టుకు భారీ కలప లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ స్పీడ్ బ్రేకును దాటేసమయ
KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరు
KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరు