కర్నూలు: రాష్ట్ర డీజీపీ హారీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించామని కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలి
KMR: బీర్కూరు మున్నూరు కాపు సంఘ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం మిన్న అని పేర్కొ
HNK: వర్ధన్నపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక విజన్తో ముందుకు వెళ్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ వివేక్ నగర్లో ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుం
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిల్మ్ సిటీ’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దాదాపు 500 ఎకరాల్లో హాలీవుడ్ హంగులతో దీని నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వస్తే పర్యాటకం, ఉపాధి పె
NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డులో హోలీ పండుగ పురస్కరించుకొని కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైందని కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుం
NGKL: కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ క్యాంపు కార్యాలయంలో తిమ్మాజీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరక
NLG: నల్గొండలో న్యాయవాద పరిషత్తు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జాతీయ అధ్యక్షులు విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. న్యాయవాదులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, యువ న
MLG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ పేదవారి కలలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని SLN గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్
KRNL: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో అక్షిత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అభయఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ మహా రాజ్య శ్యామలదేవి హోమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆలూరు ఇం
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆదివారం SC వర్గీకరణ పోరులో ప్రాణాలర్పించిన అమరవీరులకు MRPS నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా MRPS మండల అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం