MHBD: మరిపెడ మండలం నీలికుర్తి శివారు భజన తండాలో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే దారిని సత్తిరెడ్డి అనే భూస్వామి అక్రమించారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దారికి అడ్డంగా కందకం తవ్వి రైతుల రాకపోకలను నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రైతులు
ATP: వజ్రకరూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్కు మంచిదని సూచించారు. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. కాగా ఇరాన
ATP: జిల్లాలో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. ఆదివారం ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మ
మహబూబ్నగర్ MVS డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి 3వ సెమిస్టర్ సైన్స్, కంప్యూటర్స్ ప్రయోగ తరగతులు ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న వారినే అనుమతిస్తామని ప్రిన్సిపల్ డా. కే. పద్
HNK: ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ముల్కనూర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు నివాళులర్పించారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, మాదిగ అమరవీరుల ఆశయసాధనకు ప్రతి ఒక్క
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7:00 వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. మరుసటి రోజు 4న ఉదయం 3:30 నుంచి సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకార్
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, దోహా, కువైట్, సౌదీఅరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమానాలను రద్
శ్రీకాకుళం: టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అన్నెపు ప్రకాశరావు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలవరం గ్రామ
MLG: వెంకటాపూర్ రామానుజాపూర్లో ఇవాళ నూతన డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క, DCC జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనల మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చ