CTR: పుంగనూరు మండలం గూడూరు పల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నూతన అధ్యక్షులుగా పురుషోత్తమ రాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంద
TG: ఇజ్రాయెల్లో నిజామాబాద్ జిల్లా వాసులు ఇక్కట్లు పడుతున్నారు.టెల్అవీవ్లో ఆర్మూర్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారంతా బంకర్లలో తలదాచుకున్నారు. బంధువులకు వీడియోలు పంపి.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 8 మిస్సైల్
KDP: కాకినాడలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా బాణాసంచా గోడౌన్లలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబ
MNCL: అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన భీమారం మండలానికి చెందిన బేకరీ నిర్వాహకుడు వేముల శ్రావణ్ గౌడ్ పోలీసులకు చిక్కాడు. తనకు క్వారీ లభించిందని, పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు 62 మంది నుంచి దాదాపు రూ. 2 కోట్ల వరకు
కడప నగర శివార్లలోని నగర వనం వద్ద రిమ్స్ పీఎస్ ఎస్సై సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్, డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్&z
AP: నెల్లూరు జిల్లా జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్
ATP: పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి దాదాపు రూ. 42,600లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక
వెస్టిండీస్తో జరుగుతున్న కీలక పోరులో ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. కెప్టెన్ హోప్ (32)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8.5 ఓవర్లలో 68 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్లో హెట్మయర్ (9*) రోస
NGKL: పాలెం గ్రామంలో మూడు నెలల పసికందును నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన వారు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిం
E.G: మండపేట నియోజకవర్గంలో పలు సీసీ రోడ్లు, డ్రైన్లు, డబ్ల్యూబీఎం రోడ్లు నిర్మాణంకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16.81 కోట్లు మంజూరు అయ్యాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. ఈ పనులు అన్నీ మార్చి నెలాఖరు లోగ