NGKL: పాలెం గ్రామంలో మూడు నెలల పసికందును నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన వారు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారు మాట్లాడుతూ.. అమానవీయంగా చిన్నారిని బలితీసుకున్న నిందితులను కటినంగా శిక్షించాలని ఆదేశించారు.