TG: మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.4 వేల కోట్ల అప్పు చేశారని BJP చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్కు మాత్రం నిధులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
JGL: రాయికల్ పట్టణానికి చెందిన చొప్పదండి నర్సయ్య సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో తోటి వాకర్స్ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్
KNR: మానకొండూర్ మండలం ఈదెలగట్టపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చె
KRNL: ఆదోని ముస్లిం మైనార్టీల సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అరేకల్లు వద్ద రూ.18 కోట్లతో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, రూ.3.69 కోట్ల ఐటీఐ కాలేజ్ వినియోగం లేకుండా ఉన్నాయన్నారు. ఉర్దూ జూనియర్ బాలికల కళాశ
HNK: రాంపూర్లో కనకదుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస
AKP: రావికమతం మండలం కొమిర గిరిజన రైతులు జీడిపిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర నిర్ణయించాలని ఇవాళ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులు జీడితోటలపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు
HYD: స్వతంత్ర సమరయోధులు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం కాచిగూడలోని ఆయన విగ్రహానికి BJP నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మాజీ కార్పొ
ADB: ఉట్నూర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డీఈవోగా గోడం చందన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన పార్డీ(బి) గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పీజీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ కీలక పోస్టును భర్తీ చేస్తూ ఉన్నతాధికార
TG: ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుంది. ఈ క్రమంలో కోమలి స్నేహితుడు అఖిల్కు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న రాత్రి వరకు అఖిల్ను విచారించారు. మళ్లీ విచారణకు పిలిస్