SKLM: మందస మండలం ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ సోంపేట జూని యర్ సివిల్ జడ్జి కె. శ్రీనివాసరావు తీర్పు ఇచ్చారని మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సరియా పల్లి ఉపాధ్యాయుడు (2020లో) మెట్ట దామోదరరావుతో అదే గ్రామానికి చెందిన గస్యా శ్రీనివాసరావు ‘నాడు-నేడు’ పనుల బిల్లుల విషయమై గొడవపడ్డారు.