PPM: జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార’ కార్యక్రమంపై కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జలధార ప్రోగ్రాంకు సంబంధించిన జీవో నంబర్ 10 ప్రకారం మొదటి దశలో 10 రోజుల్లో జూన్ 6 నుంచి 15 తేదీ వరకు క్షేత్రస్థాయిలో పనులను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.