MDK: మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన బర్రె చంద్రయ్య కుమారుడైన బర్రె విజయ్(25) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదాన
కృష్ణా: మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో నిర్వహించిన మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మే నెల ఒకటవ తేదీ నుంచి చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన
NLR : బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానానికి శ్రీకాళహస్తి వాస్తవ్యులు మహంకాళి రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి నిత్య అన్నదానానికి విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డికి 50 వేల రూపాయల
KMM: నేలకొండపల్లి మండలం బోదులబండ సర్పంచ్ కట్టెకోల నాగార్జునకు జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీలో సభ్యత్వం లభించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో జిల్లా కలెక్టర్ ఈ నియామకం చేపట్టారు. సర్పంచ్గా సేవలందిస్తున్న ఆ
SDPT: ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని ఆశించడం రాజకీయ పార్టీగా మా హక్కు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించే
భువనగిరి మీనానగర్లోని బాలసదనాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల కోరిక మేరకు మ్యూజిక్ టీచర్ను నియమించాలని, పాడైన వాటర్ ఫిల్టర్ను వెంటనే బ
NGKL: మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుని మొక్
KRNL: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు లక్ష్మీపేట, సంజీవ్ నగర్ కాలనీల్లో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ. సుధాకర్ ఆధ్వర్యంలో, డాక్టర్ శారద నేతృత్వంలో
RR: షాద్నగర్ పట్టణంలో “రంగు ఉత్సవ్” పేరిట నిర్వహించిన హోలీ వేడుకల్లో సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని షాద్నగర్ పట్టణానికి సినీనటి రావడంతో హెబ్బాను చూసేందుకు స్థానికులు భారీగా తరలి రావడంతో ప్రాంతం కోల
NZB: మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. బుధవారం ఆయన 34వ డివిజన్లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న