NGKL: మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక హోమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి దంపతులు ఉన్నారు.