MNCL: రైతులు పంటలలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జన్నారం మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వివిధ పంటలు చేశారని, ఆ పంటల్లో గడ్డి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నారు. వాటి వల్ల పంటలకు నష్టం వచ్చే అవ
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్(SPMCL)లో 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 35 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.50 వేల జీతం
NTR: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్. అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం
HYD: MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు MRPSనాయకులు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని కోర
VZM: బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్
AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని గురువారం వైభవంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు, కలశ పూజలు చేశారు. ఇదే ప్రాంగణంలో మరిడిమాంబ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిం
నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్య ధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్ర
SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బూదరపు ఉపేందర్ తన ట్రాక్టర్ ద్వారా ముకుందాపురం శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా మద్దిరాలకు ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్