GNTR: నందివెలుగు బ్రిడ్జి పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.గురువారం గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, శంకర్ విలాస్ ఆర్వోబీకి సంబంధించి రైల్వే అనుమతులు పెండింగ్లో ఉన్న
భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలతో బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్ సేన ప
MBNR: మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలేవని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం విమర్శించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన కుర్చీకి గ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్ను సంప్రదించగా, ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. చరణ్ మాస్ ఇమేజ్&
అన్నమయ్య: ప్రతి గ్రామాన్ని, పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. పుల్లంపేటలో సీసీ రోడ్డుకు గురువారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూర
TG: సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను సైతం సీఎస్ రామక
ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట
KRNL: 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీ
నెల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన రైతు సాధికార సంస్థ క్యాడర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైత
W.G. పెంటపాడు మండలం మీనావల్లూరు గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీస