TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అడవి జంతువుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కనకగిరి, పులిగుండాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులితో పాటు ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారు
ELR: నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్’ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ పి. రజిత గురువారం తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈనెల 7వ తేదీలోపు
అన్నమయ్య: కొత్తపల్లి మాండవ్య నది తీరాన ఉన్న మల్లూరమ్మ ఆలయ ఈవో కొండారెడ్డిని దేవదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం,అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ రామచంద్ర మోహన్ ఇవాళ ఉత్తర్వులు జారీ చే
MDK: రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026–27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని RRO కాలనీలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC దండే విఠల్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ పునఃనిర్మాణ భూమి పూజకు విచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర
CTR: సదుం MRC వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ(90) దయనీయ జీవితం గడుపుతోంది. ఓటర్ కార్డు ఉన్నా రేషన్, ఆధార్ కార్డు లేక ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా తిండి పెడితే తింటూ ఇబ్బందులు పడుతోంది. పింఛన్ మంజూరు చేస్తే తనకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఆమె వేడుక
HYD: తెలంగాణ పోలీస్ ఉమెన్ సేప్టీ వింగ్ ఆధ్వర్యంలో స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని రేపు జేఎన్టీయూలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధ
KMM: ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రారంభించినట్లు DMHO డా. రామారావు తెలిపారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్
NLR: వైసీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిని అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియ
MNCL: కమ్యూనిస్టులతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. శుక్రవారం జన్నారం సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదంతో ఇతర దేశాలపై దాడులు చేస్తోందని మ