ASF: కాగజ్ నగర్ పట్టణంలోని RRO కాలనీలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC దండే విఠల్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ పునఃనిర్మాణ భూమి పూజకు విచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచాలు తీసుకున్నారు. వారి వెంట 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద ఉన్నారు.