అన్నమయ్య: ప్రతి గ్రామాన్ని, పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. పుల్లంపేటలో సీసీ రోడ్డుకు గురువారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు.