KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఇవాళ నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. TTD పరిపాలన భవనంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్ట వస్తారని చెప్పారు.