KDP: పొద్దుటూరు పట్టణ ఐద్వా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయకుమారి, ఉపాధ్యక్షులుగా సర్వేశ్వరీ, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, భానుమతి, ప్రధాన కార్యదర్శిగా గోకుల ప్రేమ, సహాయ కార్యదర్శులుగా లావణ్య, ఝాన్సీ, గుర్రమ్మ, జ్యోతి, సుదర్శనమ్మ, లక్ష్మీదేవి, పుష్పలత, కోశాధికారిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags :