KMM: కొణిజర్ల మండలం పెద్దగోపతి పంచాయతీ పరిధిలో ఎండిపోతున్న పామ్ చెరువుకు నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఊటుకూరి రంజిత్ బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. చెంతనే నీళ్లున్నా చెరువు ఎండిపోతోంది అంటూ రై
కృష్ణా: వేసవిలో నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఓ ఉమాదేవి సూచించారు. గురువారం ఆమె పానగల్ మండలంలోని వివిధ నర్సరీలను పరిశీలించారు. వన సేవకులు గ్రామపంచాయతీ కార్యదర్శులు, అధికారుల సమన్వయంతో మొక్కలు పెం
PDPL: రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేదరి బస్తిలో రోడ్ల వెడల్పు కార్యక్రమం కొనసాగుతోంది. పాత విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాం మందిర్ ఏరియా సబ్
MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో రైతు అల్లాడి గణేష్ టమాట పంటను మేకలు, గొర్రెలకు వదిలేశాడు. టమాట ధరలు విపరీతంగా క్షీణించడంతో రవాణా ఖర్చులు రాలేని పరిస్థితి ఏర్పడింది. గణేష్ ఎకరా భూమిలో టమాట పంటను సాగు చేశాడు. ధర లేకపోవడంతో టమాట పంటను వదిలేయ
MHBD: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కర
VZM: గజపతినగరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదురుగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని డీసీసీబీ ఛైర్మన్ డాక్టర్ కిమిడీ నాగార్జున పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వర
CTR: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతర నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు క
ASR: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో ఎస్బీఐ ఏటీఎం సుమారు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. దీంతో స్థానిక వినియోగదారులు, పర్యాటకులు డబ్బులు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఏటీఎంలు కూడా సక్రమంగా పనిచేయక ప్ర
W.G: ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను నరసాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని రైలు ఎక్కకుండా నిలువరించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెళ్తున్న తమన
VSP: శ్రీహరిపురం జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా అద్దెలు చెల్లిస్తూ దుకాణాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ లేకుండా కాయగూరలు, పండ్ల బండ్లు ఉండడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 దు