MBNR: జడ్చర్ల మండలం తుప్పడగడ్డతండాలో రాజేష్ (29) ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వాగు నుంచి ఇసుక తెస్తుండగా ట్రాక్టర్ గుంతలోకి దిగడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్
JGL: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన కాశవత్తుల పెద్ద గంగారం(58) గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలకు వచ్చిన ఆయన, స్వగ్రామానికి వెళ్ళేందుకు బస్టాండ్లో వేచి ఉ
VZM: బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కె. భానుప్రకాశ్ మొదటి ప్రయత్నంలో 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టీ పూర్తి చేసి రిలీవ్ అయిన నాలుగు నెలల్లో మొదటి ప్రయత్నంలోనే 4 ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక
CTR: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి యథావిధిగా శ్రీవారికి పూజారి
HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగ పరిశోధక విద్యార్థిని నేరెళ్ల శైలజకు డాక్టరేట్ ప్రకటించబడింది. పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ సోమవారం ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె ‘తెలంగాణ రాష్ట్రంలో ఆహార పంటలు & ఆహారేతర పంటల ఆర
NDL: బేతంచెర్లలోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం ప్రాతఃకాలంలో స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం, అభిషేకం, నైవేద్యం, మంత్ర పుష్పాలు సమర్పించారు. చంద్ర గ్రహణం పురస్కరించి ఉభయ దేవాలయ మూర్తులకు దర్భకూర్చలు ఇవ్వగా, ఉపకమిషనర్ రామాంజనేయ
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇది కేవలం ఆహా గోల్డ్ వినియోగదారులకి మాత్రమే అందుబాటులోకి వచ్చ
E.G: సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడదాసి సీతారామరాజు తన మొదటి భార్య లత (30), అత్త గుమ్మడి లక్ష్మి(50)ని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం కత్తిని గోదావరిలో పడేసి సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 16 ఏళ్ల క్రితం వి
KMM: జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఘనంగా సన్మానించారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో ఉండి, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తె