CTR: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి యథావిధిగా శ్రీవారికి పూజారి కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణంలోని వివిధ ఆలయాలను మూసి వేశారు.