MDK: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని తూప్రాన్ ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం లింగారెడ్డిపల్లిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో
KMM: చంద్రగ్రహణం సందర్భంగా ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం తెరుస్తామని ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చే
BHPL: జిల్లా ప్రజలకు, అధికారులకు హోలీ పండుగ సందర్భంగా MLA గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురు కావద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్
టెలిఫోన్ పితామహుడు అలెగ్జాండర్ గ్రాహంబెల్ 179వ జయంతి నేడు. 1847లో జన్మించిన ఆయన, 1876లో టెలిఫోన్ను ఆవిష్కరించి మానవ చరిత్రలో కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికారు. తన తల్లి, భార్య ఇద్దరికీ వినికిడి లోపం ఉండటమే ఆయన్ని శబ్ద తరంగాలపై ప్రయోగాలు చే
VZM: చీపురుపల్లి పట్టణం పాత కుమ్మరి వీధిలో మంగళవారం చిన్నారులు ఉత్సాహంగా ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చలుముతూ అన్నదమ్ములు ఆప్యాయతను పురస్కరించుకుని రంగులు జల్లుకుంటూ ఆనందంగా వీధుల్లో హోలీ పండుగ చేసుకున్నారు. ఈ వ
TPT: ఇవాళ చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తులతో నిరంతరం సందడిగా ఉండే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం ఇవాళ ఖాళీగా కనిపిస్తోంది. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రాత్రి 8:30 గ
కోనసీమ: చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఈ మేరకు స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. బుధవారం ఉదయం 7:30కు సంప్రోక్ష