BHNG: అడ్డగూడూర్ మండలం అజీంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కన్నేబోయిన ఎలేందర్ కుమారుడు కిరణ్ వివాహం సందర్బంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆహ్వాన పత్
TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భ
VKB: కొడంగల్ వ్యాప్తంగా రేపటి నుంచి హోలీ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. హోలీ సంబరాల్లో రసాయనిక రంగులు వినియోగించ వద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు రసాయనాల వల్ల తాత్కాలిక కంటి చూపును కోల్ప
NLG: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి మొత్తం 123 ఫిర్యాదులు వచ్చాయి. అందులో రెవిన్యూ శాఖకు 59, ఇతర శాఖలకు 64 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవి
NRPT: జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సోమవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని హాకా సెంటర్ను తనిఖీ చేశారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూసుకోవాలని, ప్రస్తుత అవసరాలకు మేర కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా యాప్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశి
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ కొమురయ్య విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నా
KRNL: గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు సొసైటీ డైరెక్టర్, జనసేన పార్టీ మండల నాయకులు హనుమేష్ స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్
ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పబ్లిసిటీ పిచ్చితో జగన్ పాసుపుస్తకాలపై తమ బొమ్మ వేసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేశ
NGKL: జిల్లా లైసెన్స్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా, భద్రతను కల్పించాల
అన్నమయ్య: తిరుమల దర్శనం ముగించుకుని వెళ్తుండగా కలికిరి సమీపంలో ఇవాళ ఓమ్నీ వ్యాన్ టైరు పేలిపోవడంతో బోల్తా పడింది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్