ASR: వచ్చే ఏప్రిల్ నెలలో పంపిణీ చేయబోయే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి తప్పులు ఉండకూడదని ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్వో పీ.అంబేద్కర్ స్పష్టం చేశారు. మంగళవారం పాడేరు నుంచి అధికారులతో వీసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దా
SKLM: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా అదనపు ఎస్పీ KV రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వ
VZM: గరివిడి మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో మంగళవారం APM ధనలక్ష్మి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు గురించి అవగాహన పరుస్తూ.. రుణాలు పొందిన వారు సక్రమంగా బకాయిలు చెల్లించానని సూచించారు. గ్రామ సంఘాల పనితీరు సభ్యులను అడిగి తెలు
అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేకించి ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. బిల్డింగ్ పర్మిషన్లో అవకతవకలు జరిగాయా అన్నకోణంలో విచారణ చేపట్టారు. టౌన్ ప్లానింగ్ సెక
పెదవేగి లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఏలూరు రేంజి ఐజి అశోక్ కుమార్ సందర్శించారు.చిత్తూరు జిల్లాకు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుల్స్తో ఆయన ముచ్చటించారు.పోలీస్ వ్యవస్థ లోకి వస్తున్న యువత అంతా కొత్త రక్తం లాంటి వారని, శి
ప్రకాశం: ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ రోడ్లో పోలీసులు స్పెషల్ క్లీన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సాఫీగా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ప్రత్యేకంగా ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. ఆర్ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంల
NLR: ఈ నెల13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నగదు జమ చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి మంగళవారం తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. రైతు విశిష్ట సంఖ్య నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయన
PDPL: రామగుండం గౌతమి నగర్కు చెందిన కొప్పుల రాజయ్య రెండు నెలల క్రితం ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉన్న తన కుమారుడు ప్రసాద్ వద్దకు భార్యతో కలిసి వెళ్ళాడు. అయితే, ఈ నెల 3న గుండెపోటుతో రాజయ్య మరణించాడు. ఈ మేరకు రాజయ్య మృతదేహం గౌతమి నగర్లోని ఇవాళ ఆ
AP: రాష్ట్రవ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అవకతవల ఆరోపణల నేపథ్యంలో అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున
IPL 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్ను ఈనెల 12లోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఎన్నికల తేదీలు ఖరారై