JN: విజయ్ దేవరకొండ-రష్మిక రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉష దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ కుటుంబంతో తమకు ఆత్మీయ సం
AP: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈరోజు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జేఎన్టీయూ సవరణ బిల్లును మంత్రి లోకేష్, మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లున
HYD: నగరంలో భానుడి భగభగలకు తోడు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది మార్చి 3వ తేదీనే అనూహ్యంగా నమోదై అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. గత ఏడాది 2025 మే 6న నమోదైన 4,352 మెగావా
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు MS ధోనీ కారుకు రాంచీ పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. ఈ నెల 1న కాంకే రింగ్ రోడ్లోని బిర్సా వ్యవసాయ వర్సిటీ సమీపంలో అతని లగ్జర్ కార్ ఓవర్ స్పీడ్తో వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆటోమేటిక్ కెమెరాలు ధోనీ కారుప
JGL: మేడిపల్లి మండలం మన్నెగూడెంలో కుట్టు శిక్షణ కేంద్రంను సర్పంచ్ దుంపల నివేదిత రెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
KMM: ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు రూ. 7,72,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం అందజేశారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ఆ
W.G: పదో తరగతి విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా DEO నారాయణ గురువారం తెలిపారు. bse.ap.gov.in వెబ్సైట్, 9552300009 వాట్స్యాప్ నంబర్, మనమిత్ర లేదా లీప్ యాప్ నుంచి వీటిని పొందవచ్చన్నారు. సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్
అనంతపురం జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో టమాటా రూ.45 ఉండగా, బుధవారం అది రూ.6కు పడిపోయింది. ఈ ధర కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని
TG: రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం అభిషేక్ మను సింఘ్వీతో పాటు రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరును అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఇద్దరు నేతలు ఇవాళ అసెంబ్లీలో తమ నామినేషన్లను దా
VKB: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 3,34,627 మంది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టగా, వరి సాగు విస్తీర్ణం గతంలో ఉన్న 75,838 ఎకరాల నుంచి ప్రస్తుతం 93,116 ఎకరాలకు చేరింది. ఇతర పంటలతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు జరుగ