VSP: గాజువాకలోని మంగళగిరి కాంప్లెక్స్లో ఉన్న ఎస్ఐసి కార్యాలయాన్ని జీవీఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. జీవీఎంసీకి పన్ను రూపంలో రూ.7.87 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉండగా నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో ఏడీసీ రమణమూర్తి, జోనల్ కమిషనర్ శేషాద
NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన సామల ఎర్రయ్య (56) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా కాలు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్
AKP: నర్సీపట్నం నియోజకవర్గంలో టమాటా పండించే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు టమాటా పంటకు అధిక ధర వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామ
ATP: పామిడిలోని సత్యసాయి తాగునీటి శుద్ది కేంద్రాన్ని బుధవారం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ, గుత్తి మున్సిపల్ డీఈఈ హేమచంద్ర పరిశీలించారు. రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అ
ASR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించారు. సీఎం డ్యాష్ బోర్డు ద్వా
SRPT: గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచుల శిక్షణలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
MDK: జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు,మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోన
MNCL: లక్షెట్టిపేట పట్టణ శివారులోని గోదావరి నది తీరంలో జరిగే పుష్కరాల కోసం ప్రతిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని స్థానిక MRO దిలీప్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్
SRD: నిరుద్యోగ అభ్యర్థుల కోసం మహేంద్ర పరిశ్రమ మెగా రిక్రూట్మెంట్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిక్రూట్మెంట్ బ్రోచర్లను బుధవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ
KNR: ఇల్లందకుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక సంస్థల సందర్శనలో భాగంగా జమ్మికుంటలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. కాటన్ మిల్లులో ఉత