VSP: గాజువాకలోని మంగళగిరి కాంప్లెక్స్లో ఉన్న ఎస్ఐసి కార్యాలయాన్ని జీవీఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. జీవీఎంసీకి పన్ను రూపంలో రూ.7.87 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉండగా నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో ఏడీసీ రమణమూర్తి, జోనల్ కమిషనర్ శేషాద్రి ఆర్వో రామనారాయణ సమక్షంలో కార్యాలయాన్ని సీట్ చేశారు.