CTR: పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం ఉదయం కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొత్తపేట-మంగళపేట మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ సమీపంలో జింక మృతి చెంది ఉండటాన్ని స్థానికలు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.