TPT: తిరుపతి కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు అర్జీలతో హాజరుకావాలని సూచించారు. 1100 నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.