NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో రూ.20 లక్షల నిధులతో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీ ప్రజల ఇబ
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారి వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్థానికుల విజ్ఞప్తితో మరమ్మతులు బుధవారం చేపట్ట
TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై PCC అధ్యక్షుడితో AICC ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లను అధిష్టానం ప్రస్తావించింది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని నేతల అభిప్రాయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి ఎవ
W.G: భీమవరం కలెక్టరేట్లో బుధవారం రెండు మద్యం బార్లను జనరల్ కేటగిరీలో లాటరీ పద్ధతి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక మద్యం బార్కు ఎం.దానారావు ఒక్కొరే నాలుగు దరఖాస్తులు వే
BHPL: గణపురం కోటగుళ్లలో హోలీ పండుగ సందర్భంగా బుధవారం మోదుగు పూలతో స్వామివారిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణ కార్యక్రమానికి ముందు మంగళవారం చంద్రగ్రహణం అనంతరం ఆలయ ప్రాంగణంలోని గణపతి, నందీశ్వరుడు నాగదేవునికి ప
KMM: చింతకాని మండలంలో జరిగిన ఇసుక ట్రాక్టర్ ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన నాగయ్య మృతి చెందారు.మృతుడు తొలుత 19 ఏళ్ల యువకుడిగా భావించినా పదో తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా 16 ఏళ్ల మైనర్ అని తేలింది.ని
HNK: ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేడు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యే
CTR: తుమ్మిందపాళ్యంలో ఇవాళ ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. ఢిల్లీ బాబు వద్ద సాయికుమార్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అప్పు ఇవ్వలేదని అడిగే క్రమంలో ఏర్పడిన గొడవలో
రైతులు సాగుచేస్తున్న వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు రావాలంటే సస్యరక్షణ, ఎరువుల యాజమాన్య పద్దతులు పాటించాలని రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ్బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం చిట్టేవలస, తిలారు గ్రామాల్లోని రైతులకు వేరుశె
VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కోసం యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వల