CTR: పెనుమూరు మండలంలో వరుసగా కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇతర కేబుల్ వైర్లు అపహరించబడుతున్న ఘటనలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సీస
సత్యసాయి: జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పెనుకొండకు చెందిన ఎం. హరీశ్ను నియమిస్తూ పార్టీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. హరీశ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి వరక
ADB: ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను ఇచ్చోడ FRO నాగవత్ స్వామి, సెక్
NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రాత్లవత్ రాములు (91) మరణించారు. SI మహేశ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఐ20 కారు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ
ATP: గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో రూ.96 లక్షల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారులు చేపట్టారు. గతవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాంకు గ్రామంలో నూతన రోడ్డు వేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. స్పందించ
AP: మాజీ సీఎం జగన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకలకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు.
E.G: రాజమండ్రి ఇన్నిస్ పేట గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ సెంటర్ నుండి ఆర్య వైశ్య రామాలయం వరకు రోడ్, డ్రైనేజీ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా మంగళవారం ఆర్మ్సీ అధికారులు రహదారి మళ్లించారు. వాహనదారులు ప్రక్కన అన్నపూర్ణ థియేటర్ రోడ్, ప
ELR: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ కాదని, ఇది ఒక బాధ్యత, ఒక నిబద్ధత, ఒక సంకల్పం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు. మంగళవారం ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 డివిజన్ లోను వి
KMR: నస్రుల్లాబాద్తో పాటు సంగెం, మైలారం, నాచుపల్లి గ్రామాల్లో కోతులు ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోతుల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం, తుర్కపల్లి డివిజన్ పరిధి వెంకన్న కాలనీలో మంగళవారం సుమారు రూ.39 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్కును పరి