CTR: చౌడేపల్లి మండలంలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రూ.20.70లక్షల విలువ గల నిషేధిత ‘కూల్ లిప్’ పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య ఎస్పీ ధీరజ్ తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనక ఉన్న నెట్వర్క్ను ఛేదించడంలో ఇది కీలక ముం
RR: మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాపూఘాట్ వద్ద ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ
‘హే బల్వంత్’ మూవీ ‘థాంక్స్ మీట్’లో నిర్మాత వంశీ నందిపాటి.. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో అవార్డులపై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని, అవి తన సొంత అభిప్రాయాలు కావని స్పష్టం చేశాడు. అవార్డులు, దేవుడిపై
W.G. ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు
WGL: 37వ డివిజన్ తూర్పు కోటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, స్థానిక కార్పొరేటర్ సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని, లబ్ధిదారులకు వెనువెంటనే బి
JN: జనగాం జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధ
PDPL: పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇవాళ 103 కిలోల 45 సంవత్సరాల మహిళకు గర్భకోశానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ముత్తారం మండలానికి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో ఆసుపత్రిల
MDK: నర్సాపూర్ బీవీఆర్ఐటీలో “మెకానికల్ బాజా సే ఇండియా 2026” గురువారం రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మెదక్ జిల్లా పోలీసులు జెండా ఊపి ప్రారంభించారు. 10 తెలంగాణ జట్లు పాల్గొని సాంకేతిక నైపుణ్యాలు, వాహన రూపకల్పన సా
SKLM: మందస మండలం పల్లిబహడపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి అప్పలరాజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించార
MNCL: బీసీలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు బీసీలపై దాడులు, హత్యాచార