TG: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్కు రాష్ట్ర పోలీసులు సహకరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. నిన్న పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన CM రేవంత్.. మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఆపర
AKP: టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతకుమించి ప్రజలలో భక్తి భావం పెరుగుతోందని పాయకరావుపేట-తుని క్యాషు మ్యాను ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నంది మల్లి బాబు అన్నారు. బుధవారం రాత్రి నక్కపల్లి మండలం రేబాక గూడుపమ్మ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నా
PPM: పాచిపెంట నుంచి పద్మాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారిపై నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మురుగు, వాడుక నీరు వెళ్లే దారిలేక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ప్రవహిస్తోంది. దీంతో శిశుమందిర్ చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల
ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. AITUC జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. క్వారీల్లో పనిచేసే కార్మి
WGL: వరంగల్ నగరంలోని ఓల్డ్ బీట్ బజార్ వద్ద సూరజ్ ఓయోలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,650 నగదు, ఆరు సెల్ఫోన్ల
VZM: రాష్ట్ర ఐ.టీ.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశాఖ, అరకు పార్లమెంట్ ప్రజాప్రతినిధులకు బుధవారం రాత్రి జరిగిన ఆత్మీయ విందులో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుటుంబసమేతంగా హజరయ్యారు. లోకేష్ వారిని సాదరంగా ఆహ్వాని
NLG: ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, బోనస్ కలిపి రూ.19,800 కోట్లు చెల్లించినట్లు కోదాడలో వెల్ల
KRNL: వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా సీతారామిరెడ్డి, కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా పెద్దకడబూరు మండలం కంబదహాల్కు చెందిన పురుషోత్తం రెడ్డి నియమితులయ్య
PLD: అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత 3 నెలల 9 రోజులకు గాను మొత్తం రూ. 41,42,621 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో కేవలం ప్రధాన హుండీల ద్వారానే రూ.
SDPT: జాతీయ చేనేత అవార్డ్స్-2026 కొరకు చేనేత కళాకారులు, డిజైనర్ వృత్తిలో నైపుణ్యం కలిగిన కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.సాగర్ పేర్కొన్నారు. అర్హులైన చేనేత నిపుణులు ఈనెల 23 వరకు సిద్ధిపేట చేనేత జౌళి శా