RR: మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాపూఘాట్ వద్ద ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.