రాజస్థాన్లోని బార్మర్ జిల్లా ఖేడాలో వింత ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. పొలాల్లో నుంచి అకస్మాత్తుగా చమురు ఉబికి వస్తుండటంతో పాటు, దానికి మంటలు అంటుకోవడంతో కలకలం రేగింది. సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థ చేస్తున్న చమురు అన్వేషణ వల
NTR: (D)లోని రెడ్డిగూడెం(M), కొత్త నాగులూరులో అర్ధరాత్రి ఆస్తి వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అన్నదమ్ముల మధ్య చెలరేగిన గొడవలో కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన మొత్తం ఎనిమిది మందికి గాయాలు కాగా, వారిని సమ
VKB: బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామంలోని చెరువులు విపరీతంగా లొట్టాపీచు (బేషారం) మొక్కలతో నిండిపోయాయి. దీనివల్ల నీరు కలుషితంమై మత్స్యకారులకు, పంటలకు నష్టం కలుగుతుందని గ్రమస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చెరువుల పొదలను తొ
MBNR: గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలోని జామా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస-దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ దోమ పులిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్ల రె
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా ఆరే కుల సంఘం అధ్యక్షుడు వంచనగిరి వీరేశం, రాష్ట్ర నాయకులు మటికే సంతోష్, మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఆరే కుల సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా ఓన్నాల శివాజీ,
E.G: రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో కల్తీ పాల ఘటన బాధితులను మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోస
ATP: కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మిస్తున్న రాములవారి దేవస్థానానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని టీడీపీ నేత శ్రీకాంత్ కోరారు. గురువారం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి విజ్ఞప్తి చ
NZB: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్ను భద్రాద్రి కొత్త గూ
TG: కొత్త వాహనాలు కొనేవారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాహనాలపై ‘రహదారి భద్రత పన్ను’ విధిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. వాహన రకాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా చెల్లించాల్సి
PPM: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపులు పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు