KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మిత్రులం
హైదరాబాద్ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 200. మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చే
MHBD: గూడూరు మండలం గాజులగట్టులో పండుగ పూట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు ధారవత్ నార్య (52) గురువారం వ్యవసాయ భూమిలో మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాస్తు కాలు జారి బావిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో 400 భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం పలు ప్రాంతాలను భారీగా భక్తులు ఆ దేవాలయానికి తరలి వచ్చారు. వేద పండితుల సమక్షంలో దేవాలయంలోని యజ్ఞశాలల
GDWL: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్వాల ఉర్దూ భవన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరిత
MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేశ్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న వేళ బాటసా
KRNL: ఆదోని పట్టణ శివారు కొండపై వెలిసిన శివ మారుతి స్వామి ఆలయ ఆవరణంలో 54 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ నాయకులు విరాళం అందజేశారు. ఉగాది పండగను పురస్కరించుకుని స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉగాది పచ్చడిన
TG: చాలా మంది ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటారు. అయితే ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే అనారోగ్యానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం, బుధవారం హెయిర్ కటింగ్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మంగళవారం, గురువారం, శుక్రవారం,
GDWL: కొత్త ఏడాది కొత్త ఆశలకు, ఆశయాలకు నాంది పలకాలి అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ రాజ్యాంగబద్ధమైన హక్కులు, విధులను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో పో
MDK: తూప్రాన్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వాహన డ్రైవర్లు, ఓనర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్