అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిటాల శ్రీరామ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవ
అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిటాల శ్రీరామ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవ
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకై ఇద్దరు అస్వస్థతకు గురిక
SDPT: ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణపై జిల్లా కేంద్రంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంక
GDWL: బాల్య వివాహాల నిర్మూలన, అక్షరాస్యత పెంపు, ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. గురువారం గద్వాలలోని బృందావన్ గార్డెన్స్లో నూతన సర్పంచులు, కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణల
NRPT: నారాయణపేటలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత అన్నారు. ఇవాళ ఆమె 14,15,16వ వార్డుల్లో కమిషనర్ నర్సయ్య, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లను పరిశీ
MBNR: గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని మేయర్ మమత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించిన కార్పొరేటర్, కౌన్సిలర్, సర్పంచుల శిక్షణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రజా పా
W.G: తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుండి వైసీపీలోకి సుమారు 200 మంది మహిళలు చేరారు. నూతనంగా చేరిన పట్టణంలోని 24, 25 వ వార్డులకు చెందిన మహిళలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేత
NLR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఆసుపత్రి డైరెక్టర్ టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు గెలుపొందారు.
ELR: ఉంగుటూరు(M) చేబ్రోలు గ్రామపంచాయతీ ఇంఛార్జ్ అభివృద్ధి అధికారిగా బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్ను నియమిస్తూ జిల్లా నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో మనోజ్ గురువారం తెలిపారు. ఈయన ఉంగుటూరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా, గొల్లగూడెం పంచ